కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు సవాల్ విసిరి మంత్రులు తోకముడిచారని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మంత్రుల సవాళ్లను స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్, హరీశ్రావు సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యంపై పోల�
‘ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం’ అని హామీలు గుప్పించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వారిపై ఉక్కుపాదం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు.. గురుకులాల టెండర్లలో రూ. 2 వేల కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని..వాటిని ఆధారాలతో సహా బయటపెడుతామంది బీఆర్ఎస్.. ఇంకేం..అధికార పార్టీ మంత్రులు గజగజ వణికిపోయారు. చేసిన అవినీతిని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. పద్నాలుగు ఏళ్ల క్రితం కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు�
KTR | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అదృష్టం. ఢిల్లీ మొఖాన డబ్బులు పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. పీసీపీ పదవి కూడా కొనుక
KTR | కేటీఆర్ సవాల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) స్పందించారు.
తాను తెలంగాణ భవన్కు నేడు 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల చెత్తపాలనపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
మెట్రో రైలుకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్నేశారని, వాటిని తన స్వప్రయోజనాలకు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించా�
KTR | రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎం�