మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపుతూ కేటీఆర్ ర్యాలీ, మీటింగ్కు అనుమతి ఇవ్వలేమని
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి
మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వంతెనను ప్రారంభించి వెళ్లగానే, పెద్దసంఖ్యలో బ్రిడ్జిపైకి చేరుకున్న ప్రజలు.. జై కేసీ
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్షీట్ విడుదల చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 2న 11గంటలకు నిర్వహించే ఈ కా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. నగరాన్�
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు
‘శక్తి’ పథకం పేరుతో పాలిటెక్నిక్లు, ఐటీఐలు, ఏసీటీలను ఒకే ఫ్రేమ్లో పెట్టి పబ్లిక్-ప్రైవేట్ మోడ్లో నడిపిస్తామంటున్నారు కాంగ్రెస్ పాలకులు. కానీ, డిప్లొ మా చదువును స్కిల్ ట్రైనింగ్గా మార్చి, చదువుక�
Koppula Eshwar : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్
ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నామని, ఆ స్పూర్తిని అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చా
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాక�
KTR | కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమ క్యాంపస్ను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతోపాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లె�