అప్పులపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతినెల అప్పుల వడ్డీ రూ పంలో రూ.2,300 కోట్లు మాత్రమే కడు తూ రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్న
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచార పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష, కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. దీని వ�
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
KTR | అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, మంత్రులు, కాంగ�
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అ�
ప్రభుత్వ విధానపరమైన లోపాలు , జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి..బల్దియా ఖజానాపై తీవ్ర భారం పడుతుంది..నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి సాగదీసి...అంచనా వ్యయాలను ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మాటలను ప్రజలు మర్చిపోవాలని మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసు వంతు వచ్చింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రాష్ట్ర ప్రాధాన్యాలు, స్థానికత, రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ర్టాన్ని నడిపించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాలు ముఖ్యంగా
రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్