యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �
అవార్డులు సాధించడంలో మన రాష్ట్ర పట్టణాలు ముందుంటున్నాయని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ కార్యాలయంల�
కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం �
రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్కు చెందిన సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్టికల్ �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
త్వరలో సిబ్బంది నియామకం పారదర్శక సేవల కోసమే సంస్కరణలు టీఎస్ బీపాస్ను పకడ్బందీగా అమలు చేయాలి ‘ప్రజా పన్నులతో చేపట్టిన పని’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలి నిర్దేశిత పది అంశాల్లో పనుల పూర్