రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రం గాల్లో నిర్వీర్యమైందని, ముఖ్యంగా నేరాల్లో ఏకంగా నంబర్ వన్గా నిలిచే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించా
సిరిసిల్ల, మే 4 : బీజేపీ కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, పలువురు కార్యకర్తలు కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని, ప్రజల భద్రత, రక్షణ కల్పించేందుకు పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ �
KTR | కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుత�
KTR | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతుబంధు వేయలేదని విమ�
కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రశాంతంగా ఉన్న కరీం‘నగరం’ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున దోపిడీ దొంగల బీభత్సంతో హడలిపోయింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో �
కాంగ్రెస్ సర్కార్ జీవో 7ను జారీ చేసి 14 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్ల రేవంత్ అసమర్థ పాలన.. విద్యా