తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించ�
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. నాకైతే పూర్తి విశ్వాసముందని, మళ్లీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. 2028లో ఆయనను తిరిగి సీఎం చేసుక
బీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీస్సులు పొందారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. గూడెం చెక్పోస్టు నుంచి భారీ కాన్వాయ్తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగానే, ఆయనకు పార్టీ శ్రేణు �
భారతీయ సినీగీతానికి సరిగమలతో సొగబులద్దిన గాన సరస్వతీ అవతారాన్ని చాలించింది. దశాబ్దాలపాటు తన గాన మాధుర్యంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఆ గొంతు మూగబోయింది. అఖిలభారతావనిని ఓలలాడించిన ఆ అద్భుత గానం ఇ
KTR బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ..అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన�
KTR | ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని అన్నారు. సుమారు 8 దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లా�
KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొక్కవోని ధైర్యంతో అధికార బల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నార�
సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�