ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల ఆవరణలోని నీటి గుంతలో పడి మరణించిన విద్యార్థి బందనాదం బాల ఆకాశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్ట�
‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్యకు ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేను అభాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టడ
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్య ముమ్మాటికీ రాజకీయ వత్తిళ్లవల్లే జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను అభాసుపాలు చేసేంద
KTR | మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుస్తరు. మీకు అది చేస్తం.. ఇది చేస్తం.. అది చేస్తమని.. మీ 900 కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడని బీ�
KTR | వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు. ఇళ్లు కోల్పోయిన వెలుగు మట్ట బాధితులను కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి పర
Khammam Victims | ఓ వైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులను అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేటీఆర్ వస్తున్నారు.. మీరిక్కడ ఉండకూడదు వెళ్లిపోమని చెప్తున్నారు.
Khammam RDO | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి ట్విస్ట్ నెలకొంది. కేటీఆర్ బాధితులను పరామర్శించనున్న నేపథ్యంలో కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావున�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రె�
ప్రతి పల్లెలో పచ్చదనం పెంచాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ నేతలు పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
తమ కూతురు అరుదైన న్యూరోట్రాన్స్మీటర్ డిజార్డర్తో బాధపడుతుందని, ఎలాగైనా ఆదుకోవాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వేడుకున్నారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ ల�