సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
KTR | SIR చాలా ముఖ్యమైన కార్యక్రమం.. మీ అందరికీ ఇచ్చిన కాగితాల్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. చదువండి.. అర్థం చేసుకోండని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూ
KTR | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
KTR | ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ చాలా బాగుండేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరాతో జీవితం నరకంగా మారింది.’ అంటూ ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతాశుభం రెసిడెన్సీవా
KTR | ‘కాంగ్రెస్ నేతల కుట్రలకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ బలైపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణం. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించింది ఎవరో.. ఆ కుట�
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
KTR | కోలీవుడ్ దర్శక దిగ్గజం భారతీరాజా మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలిచివేసిందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంతాపం తెలిపారు.