కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై రెండో రోజూ గురువారం సైతం గ్రేటర్వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిం
ఆంధ్రప్రదేశ్ పాలకులు కృష్ణా జలాలను అక్రమంగా పోతిరెడ్డిపాడు, వెలిగొండ, సాగర్ కుడికాల్వ ద్వారా అక్రమంగా తరలించుకుపోతుంటే నీటి దోపిడీని అడ్డుకోలేని అసమర్థుడు సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యా�
KTR | ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన 33 హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
KTR | నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సెప్టెంబర్ 14న వినాయకచవితిలోపు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.
KTR | మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు..ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా అ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎంజీయూ బీఆర్ఎస్వీ విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతినిధులు కలిసి వేరువేరుగా వినతి
BRS Protest | జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం, సింధనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకుల నిరసన చేపట్�
అజ్ఞానం.. అరాచకం.. అవినీతి.. అబద్ధం.. అనే నాలుగు తలలతో బుసకొడ్తున్న అనుముల నాగుపాము పాలన ఇది! వెయ్యి రోజులుగా రైతులను రాచిరంపాన పెడ్తున్న రాక్షస పాలన ఇది! నిరుద్యోగులను నిండాముంచిన, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన,
వినాయక చవితి పండుగను ప్రకృతికి హాని కలుగకుండా పర్యావరణహితంగా జరుపుకోవాలని, మట్టి వినాయకులనే పూజించాలని ప్రజలకు కేటీఆర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. తెలంగాణభవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వ పాలనపై చార్జ్షీట్ విడుదల చేసి.. రేవంత్ పాలనలో
నేటి డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు సైతం కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సోషల్మీడియా హంగులను అద్దుకొని ప్రజలను ఆకర్షించేందుకు దాదాపు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టా రీల్స్, షార్ట్ వ
ఒక్కో మహిళకు సీఎం రేవంత్రెడ్డి రూ.లక్షా 50 వేలు బకాయి పడ్డారని.. రాష్ట్రంలోని కోటీ 67లక్షల మహిళల ఖాతాల్లో ఆ మొత్తాన్ని వేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. పింఛన్లు రూ.2వేల నుంచి