KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశా�
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప
KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్ఎంస�
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్
ఏదో ఓ నాయకుడిని ఒక రాజకీయ పార్టీ విస్మరించడం సాధారణంగా చూస్తాం. కానీ ఏకంగా ఒక వర్గాన్ని ఓ రాజకీయ పార్టీ దగా చేయడం అరుదుగా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా రాజకీయ ముఖ చిత్రంపై తాజాగా ఇదే అందరి
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఉంటే, పింఛన్లు పెంచి, రంజాన్ తోఫాలు ఇచ్చిన కారు పార్టీ ఉందని, కారు పార్టీ కావాలో, బేకారు పార్టీ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాల�
హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సల్మాన్ఖాన్ చేరికతో బీఆర్ఎస్లో సమరోత్సాహం కనిపిస్తున్నది. మరో రెండు వారాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న �
BRS Party | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, వారి అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
KCR | జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమ�
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా.. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం మొదలైంది.