గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ నెల 17న సాయంత్రం 6:30 గంటలకు మహాపడిపూజ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్యాదవ్ వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాపడిపూజక�
గుండెపోటుతో మృతిచెందిన మురళి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా గ్రామానికి చెందిన చెర్ల మురళి ఇటీవ
పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజలు తిరగబడ్డారని, రెండేండ్లలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పల్లెబాటకు శ్రీకారం చుట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఆయన సన్మానించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఇందుల�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెర్రజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నేత.. బీఆర్ఎస్ అభ
Dubbaka Ramesh : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ నేత దుబ్బాక రమేష్ (Dubbaka Ramesh) సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నార�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహ
KTR | నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పం
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తార