దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్పొరేట్స్ భారత వ్యవసాయాన్ని విడిచి పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువ�
Adani | ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ను ఇవ్వబోతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షలు ఇచ్చిన విషయం �
‘సుప్రీం కోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంట్ భవనాన్ని మూసేయాలి?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి నోరుపారేసుకున్నారు.
మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
చైనాకు చెందిన ఈవీ కంపెనీ బీవైడీ.. భారతీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు రూటు మార్చింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయంగా ఓ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరా�
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సోమవారానికి వంద రోజులు పూర్తయ్యాయి. గడిచిన పదేండ్లలో కనిపించిన దూకుడు ఇప్పటి ఎన్డీఏ 3.0 సర్కారులో కనిపించట్లేదన్నది కాదనలేని సత్యం. ఇటీవలి లోక్సభ ఎన్నికల�
వ్యక్తిగత పన్నుల విధానాన్ని పాత, కొత్త అంటూ వర్గీకరించిన మోదీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మంగళవారం ప్రకటించిన తాజా బడ్జెట్లోనూ తాము ఇష్టపడి తెచ్చిన కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మ�
మాది దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదాయపు పన్ను కింద, 25 వేల కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద కడుతున్నాం. రూ.2.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తు న్న మేము బడ్జెట్లో కేవలం 0.4 శాతమైన 20
ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలామంది రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) కోతల్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 23 (మంగళవారం)న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని అంటూనే రాష్ర్టా ల్లో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఆ పార్టీ ది. అనైతికంగా పార్టీలను చీల్�
ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక్కోరంగంలో తన బరువు, బాధ్యతల నుంచి తప్పుకోవడం సాధారణ విషయమైంది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం దగ్గరి నుంచి ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపును ఉపసంహరించుకోవ�