KTR | రేవంత్రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
దేశంలో స్వాతం త్య్రం వచ్చిన తర్వాతి తరం నాయకులను స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి నెలకొన్నదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ విమర్శించారు.
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు (Top leader) సోనియాగాంధీ (Sonia Gandhi) కేంద్ర ప్రభుత్వ (Union govt) విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపద
విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోటీ తీసుకురావడానికి, ఓపెన్ యాక్సిస్ విధానాన్ని విస్తృతపరచడానికి, పునరుత్పాదక ఇంధన వృద్ధి లక్ష్యాలను సాధించడానికి అంటూ 2003 నాటి విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట�
మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఏడాదిన్నరకుపైగా సాగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రైతుల ఉద్యమంపై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఫార్మింగ్ ద రివల్యూషన్' ప్రదర్శనకు ఢిల్లీలోని బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరి
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్పొరేట్స్ భారత వ్యవసాయాన్ని విడిచి పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువ�
Adani | ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ను ఇవ్వబోతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షలు ఇచ్చిన విషయం �
‘సుప్రీం కోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంట్ భవనాన్ని మూసేయాలి?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి నోరుపారేసుకున్నారు.
మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
చైనాకు చెందిన ఈవీ కంపెనీ బీవైడీ.. భారతీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు రూటు మార్చింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయంగా ఓ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరా�