CJP meet Rakesh Tikait | రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్
CJP Protest | గతంలో రైతుల ఏడాది పాటు నిరసనలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళలనకు కేవలం 37 రోజుల్లోనే తలొగ్గింది. ప్రధానంగా జెన్ జెడ్కు చెందిన యు�
Modi govt bends Again | వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వీధి పోరాటానికి తలొగ్గింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనలతో దిగివచ్చింది. విధ�
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభవం కానున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్కు వివిధ వర్గాల నుంచి నిరసన సెగ ఎదురవుతున్నది. దేశ రాజధానిలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ మరోసారి రణక్షేత్ర�
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్
కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన కోసం ప్రతిపాదిస్తున్న మూడు బిల్లులు పార్లమెంట్నే కాదు, దేశ భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేలా ఉన్నాయి. సీట్ల పెంపు కోసం మోదీ సర్కార్ 2011 జనాభా లెక్కలను ఆధా�
KTR | రేవంత్రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
దేశంలో స్వాతం త్య్రం వచ్చిన తర్వాతి తరం నాయకులను స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి నెలకొన్నదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ విమర్శించారు.
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు (Top leader) సోనియాగాంధీ (Sonia Gandhi) కేంద్ర ప్రభుత్వ (Union govt) విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపద
విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోటీ తీసుకురావడానికి, ఓపెన్ యాక్సిస్ విధానాన్ని విస్తృతపరచడానికి, పునరుత్పాదక ఇంధన వృద్ధి లక్ష్యాలను సాధించడానికి అంటూ 2003 నాటి విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట�
మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఏడాదిన్నరకుపైగా సాగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రైతుల ఉద్యమంపై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఫార్మింగ్ ద రివల్యూషన్' ప్రదర్శనకు ఢిల్లీలోని బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరి
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.