గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జాతీయ నగదీకరణ కార్యక్రమం (ఎన్ఎంపీ) కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రూ.1.56 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్కు బంగారం, వెండి దిగుమతులు పోటెత్తాయి. గతంతో పోల్చితే ఏకంగా 210 శాతం ఎగిసి 10.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు మారనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నది. మధ్యతరగతి వేతన జీవుల�
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
సాయుధ దళాల్లో నియామకాల కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో మార్పులు చేయాలని ఆర్మీ యోచిస్తున్నది. స్కీమ్లో భాగంగా నియమితులయ్యే జవాన్ల కనీస సర్వీస్ కాలాన్ని పెంచాలని భావిస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ఉదయం ప్రారంభమైన దగ్గర్నుంచి మధ్యాహ్నం ముగిసేదాకా సూచీలు ఫుల్ జోష్ను కనబర్చాయి. శనివారం చివరి విడుత పోలింగ్ ముగిశాక విడుదలైన ఎగ్జిట్
అందినకాడికి ఏది దొరికితే అది అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దురాశకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) బలిపశువులుగా మారాయి. గడిచిన పదేండ్ల మోదీ హయాంలో పీఎస్యూల్లోని వాటాల విక�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో, సైదాపూర్ మండలకేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద కాంగ్రె�
బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్ర�
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
ప్రతిపక్ష నేతలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వరుస దాడులను ఆపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా డిమాండ్ చేశారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్ర�
కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేక మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేక�
మోదీ ప్రభుత్వం మాటలే తప్ప హామీలను అమలుచేయకుండా.. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి విమర్శించారు.