కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీ�
భారత్-మయన్మార్ మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం వెల్లడించారు. ఇప్పటివరకు ఇరు దేశాల సరిహద్దులోని ప్రజలు 16 కిలోమీటర్ల పరిధ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్పై ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్లో రైల్వే, మౌలిక వసతుల కల్పన, పారిశ్రా�
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుక
డబ్ల్యూఎఫ్ఐ వివాదాన్ని విపక్షాలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తాయని అధికార బీజేపీ భావిస్తున్నది. అందుకే నష్ట నివారణలో భాగంగానే ప్రభుత్వం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజ�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) లేదా జాతీయు గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నది.
దేశంలో రాజ్యాంగ విలువలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, వాటి పరిరక్షణలో అధికార బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పలువురు విపక్ష నేతలు విమర్శించారు.
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చా�
బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మ�
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.