అసలు నిజాలను దాచేసి అందమైన అబద్ధాలను గొప్పగా ఎలా చెప్పుకోవచ్చో మరోసారి నిరూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. తన పాలన గురించ
ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ (మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను కేంద్ర ప్రభుత్వం మూసివేసేందుకు ఆలోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను కూ
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ
బీజేపీ అధిష్ఠానం తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాంతో రాజకీయాల నుంచి వైదొలగుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రా�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
Electric Bike Price | విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కో�
దేశంలో తయారీ రం గాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ విఫలమవుతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ �
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.
అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా మహోద్యమం సాగించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నది. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతు పలికాయని, ఢిల్ల�
Satya Pal Malik | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్కు శనివారం వెళ్లారు. సీబీఐ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే సత్యపాల్ మాలిక్ పీఎస్కు వెళ్
Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ