రక్షణరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నది. దేశ రక్షణలోనే అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల (ఓడీఎఫ్)ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
కేంద్ర నిధుల విడుదలలో బీజేపీయేతర రాష్ట్రాలను సతాయిస్తున్న మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహారణ.. గుజరాత్లో విడుదలైన కాగ్ నివేదిక.
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు�
సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల ను
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే తీరుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నది. మాట మాట్లాడితే జాతీయవాదులమని చెప్పుకొనేవాళ్లు జాతి సంపదను ఏ విధంగా అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారో మంత్రి కేటీఆ
Mega Textile Park | తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించి రెండు నెలలైనా కాలేదు. ప్రధానమంత్రి మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డపై దానిని ధృవీకరించి నాలుగు రోజులైనా గడవలేదు. అంతలోనే కే�
గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చ
Srinivas Goud | హైదరాబాద్ : బీసీ గణన నిర్వహించకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని మంత్రి శ్రీనివ�
యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�