దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాట�
Fiscal Deficit | ‘డబుల్ ఇంజిన్' వృద్ధి అంటూ బీజేపీ నాయకులు చెప్తున్న పొడుగు మాటలన్నీ కేవలం గాలి మాటలేనని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం, వ్యయం మధ్య తేడా) ఎఫ్ఆర్బీఎం చట్టంలో పేర్కొన్న దాని�
ఉపాధి కూలీలపై మరో పిడుగు పడబోతున్నది. మొన్న పని చేస్తున్న చో టు నుంచే ఫోటోలు పంపేలా ఆదేశాలు జారీ చేసి న కేంద్రం, నిన్న బడ్జెట్లో అరకొరగా మాత్రమే నిధులు కేటాయించగా, తాజాగా పనికి హాజరు కాని కూలీల జాబ్ కార్�
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�
మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �
బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద�
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను బద్నాం చేస్తు�
2016 నవంబర్ 8న దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టహాసంగా పెద్ద నోట్లను రద్దుచేసిన రోజు. ఆ తర్వాత సుమారు నెలన్నరకు పైగా, దేశంలోని జన సామాన్యం తమ రోజువారీ బతుకుల్లో సింహభాగం బ్యాంకుల ముందు క్యూలల్లో నిలబడిన క�
కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఢిల్లీ లికర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతనేలేదని, రెండింటినీ ఒకే గాటనకట్టడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విపక్షాలకు హితవు పలికారు. వేర్వేరు అంశాలైన వీ
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేస్తూ, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే