2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
మనీ లాండరింగ్ చట్టం కిందకు క్రిప్టో వ్యాపారాలు, లావాదేవీలను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోదీ సర్కారు ఓ గెజిట్ నోటిఫికేషన్నూ విడుదల చేసింది.
దలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ఈ దేశంలోని బీసీ వర్గాలు ఎంతో సంతోషించాయి. అయితే మోదీ పాలనలో ఈ వర్గాల ప్రగతికి గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో ఏమీ చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది
తెలంగాణలో పుష్కలంగా ఉన్న సింగరేణి బొగ్గు టన్ను రూ.4 వేలకే లభిస్తుండగా.. అదానీ వద్ద టన్ను బొగ్గును రూ.24 వేలకు కొనాలని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
అదానీ కుంభకోణం, హిం డెన్బర్గ్ నివేదిక గురించి ప్రస్తావించే దమ్ము లేదు కానీ, బిలియనీర్ జార్జ్ సోరస్ చేసిన కామెంట్స్పై మాత్రం కొందరు ఉలిక్కిపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
minister ktr | డ్రగ్ హబ్గా నిలుస్తున్న హైదరాబాద్కు బల్క్డ్రగ్ పార్క్ ఇవ్వకుండా.. ఒక్క ఫార్మా సంస్థ లేని ఉత్తరప్రదేశ్కు బల్క్ డ్రగ్క్ పార్క్ ఇచ్చారని.. సైన్స్లో మోదీకి నోబెల్ బహుమతి ఇస్తే బాగుంటుందని
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేటలో సీసీరోడ్లు, వర్ధన్నపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల స�
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గ�
జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవస�
దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రం చారిత్రక ప్రాంతాల పేర్ల మార్పు ఎత్తుగడను ఎంచుకున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. పేర్ల మార్పుతో ప్రజల సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించాయ�