‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష
గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటున్నది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అరెస్టులతో బెదిరించినా వెనక్కు తగ్గేదే లేదని అంటూ రోజు�
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా
‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏ
వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గ�
కరోనా సంక్షోభం ముగిసి రెండేండ్లవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే నడుస్తున్నది. 2021 అక్టోబర్తో చూస్తే 2022 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతంలోకి జారుకోవడమే ఇందుకు నిద�
అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పా�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను క�
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆద�
సింగరేణి సంస్థకు దక్కాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ నల్లసూరీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం తలపెట్టిన నిరసన పోరు దీక్షకు రామగుండం నియోజ�