ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం బిడ్ల దాఖలుకున్న గడువును వచ్చే నెల ప్రథమార్ధం వరకు పొడిగించే అవకాశాలున్నాయని శుక్రవారం ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు.
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. కానీ, మోదీ ప్రభుత్వం దీంట్లోనూ విఫలమవుతున్నది. ‘బహుళ రాష్ర్టాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022’ను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సహకార వ్యవస్థను బలోపేతం చ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న సంఖ్యా బలంతో ప్రజా ప్రయోజనాల కంటే తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపో
నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర బేవరేజస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గజ్జెల నగేశ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్న తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిమాం�
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
8 ఏండ్లలో తెలంగాణ తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగింది. ఒకవైపు కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నా.. మరోవైపు సొంతకాళ్లపై నిలబడు తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. ఏటా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్�
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్�
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
నిర్మల్ జిల్లాలో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్త
ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వర్గాలు, కార్పొరేట్లు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలు అవలంబిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార
వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్.. భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్గానే పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) స్పష్టం చేసి
బీజేపీ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా వారియర్గా మారాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, టీఎస్ రెడ్కో చైర్మన్ వ�
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�