తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నోట్లరద్దు నిర్ణయంపై కేంద్రం అఫిడవిట్ సమర్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం ‘చాలా ఇబ్బందికరం’గా ఉన్నదని వ్యాఖ్యానిం�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్
కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నదని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
చేతివృత్తులను నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేల
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) భారీ ఖర్చుతో నిర్మించనున్న 12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ర్టాలవి ల�
మోదీ సర్కారు ప్రైవేట్ వారికి అప్పనంగా కోట్లకుకోట్లు దోచిపెడుతూ ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ఎంత మంది గగ్గోలు పెడుతున్నా.. అవేమీ వారికి పట్టట్లేదు.