కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది, నల్లగొండను దేశానికే ధాన్యపు కొండ
చావనైనా చస్తాం కానీ మోదీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈడీలతో బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్
మా ఊళ్లో నా చిన్నతనం నాటి సంగతి ఇది. లచ్చయ్యది మిర్ర పొలం. దాని కిందిపొలం పెంటయ్యది. ఏటి కాలువ కింద పండుతయి ఆ పొలాలు. పోచారం డ్యాం గేట్లు తెరిస్తే ఏటి కాలువ పారుతుంది. ఆ కాలువకు అక్కడక్కడా తూములు ఉండేవి. ఆ తూ�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ చట్టం తెచ్చినం. దాన్ని అమలు చేయగలుగుతమా? చేయగలిగినమా? అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నమా? క్యారీ బ్యాగులు, ఐస్క్రీం పుల్లల సంగతి వదిలేద్దాం! మనం తినే �
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుత
ఉమ్మడి పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మాటిమాటికీ మోటర్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. అర్ధరాత్రి కరెంటు కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతులెందరో. నేడు తె
ఓ వైపు తెలంగాణకు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ విమర్శలు చేస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అవార్డుల రేసులో తెలంగాణ �
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ సర్కారు.. మరో రూ.6 లక్షల కోట్ల అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబర్ - మార్చి) కోసం రూ.6 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు కేంద్ర ఆర్థి�
‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొ�
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేం ద్ర ప్రభుత్వం నానాటికీ దిగజారుడు వైఖరిని అవలంబిస్తున్నది. పార్లమెంట్లో చేసిన చట్టాలను అమలు చేయకుండా కుంటి సాకులతో తన వైఖరిని నిస్సిగ్గుగా సమర్థించుకొంట�
చేనేత రంగ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రం వారికి సంబంధించిన వివిధ పథకాలను రద్దు చేసి నేతన్నల నడ్డి విరుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చే�
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణ అంశాన్ని స్పష్టంగా పొందుపర్చారు. ఏపీలో పోలవరానికి నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురయ్�