మహాత్ముడి నేలపై మరుగుజ్జులు ప్రేలాపనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమవారం కేంద్ర విద్యుత్తు బిల్లు- పర్యవసానాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సీ
CM KCR | అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్�
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
సరిగ్గా ఏడాది కిందట.. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో.. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలం గాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు �
తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల అంశంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్న చందంగా
బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో �
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు
ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి స
దేశంలో ప్రసద్ధిగాంచిన భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) పొందిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించటంలో కేంద్రం విఫలమైంది. ఇటీవల ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి 7వ సమావేశంలో వాణి�