పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్�
బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి.. దొడ్డిదోవన అధికా�
దాణాపైనా జీఎస్టీ వడ్డన పాడి రంగంపై పగపట్టిన మోదీ మండిపడుతున్న రైతులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై �
తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్�
బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�
ప్రధాని మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. విధానాలంటే ఏమిటో మోదీకి తెలియదని, ఆయన కేవలం నినాదాల రూపకర్త మాత్రమేనని శనివారం ఓ ప్రకటనలో ఎద్ద�
పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మ�
ప్రధాని మోదీ హయాంలో మితిమీరిపోతున్న ప్రైవేటీకరణ చివరికి తపాలాశాఖను కూడా తాకింది. ఎంత దూరమైనా ఒకే ధరకు ఉత్తరాన్ని చేరవేయడంలో మన తపాలా శాఖకు సాటి మరే ప్రైవేటు సంస్థ రాదు. హిమాలయ సానువులైనా, అండమాన్ నికోబ�
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
తి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.