హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
తి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.
మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
బ్రిటీష్ పాలన నుంచి దేశం స్వాతంత్య్రాన్ని సాధించేనాటికి అప్పటి జాతీయ నాయకత్వం ముందు.. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, నిరక్షరాస్యత వంటి అనేకానేక సమస్యలు పెను సవాల్గా నిలిచాయి. అయినప్పటికీ, వీటిపై పోరాడి విమ�
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి లక్షల
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలను అభినందిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, వారి సమస్యలపై పోరాటం న�
సరిగ్గా ఏడాది పూర్తయింది.. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిరాయింపులు.. కేసులు.. దాడులు.. సోదా�
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద.. ఇన్నాళ్లు గ్రామాలవారీగా గుర్తించిన పనులకు ఆమోదం పొంది.. తద్వారా పనులు చేపట్టే వారు. అలాగే ఎన్ని పనులైనా చేసే అవకాశముండేది. ఒక గ్రామానికి ఇన్ని పనులు మాత్రమే చేపట్టాలన్న నిబం�
గ్రామీణ ప్రాంతాల్లో వలసకు అడ్డుకట్ట వేసి, ఉపాధి కల్పనతో సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించినదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ఆసరాగా ఉంటూ వస్తున్న ఈ పథ