అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
దేశీయంగా ఉత్పత్తయ్యే చమురు, పెట్రో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లతో ఖజానాకు రూ.1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని వివిధ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఈ పన్నులతో
వివాదాస్పద సాగు చట్టాలు వెనక్కి తీసుకోనే వరకు కేంద్ర ప్రభుత్వంపై దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాదిన్నర పాటు అలుపెరుగని పోరాటం చేసిన రైతన్నలు మరో పోరాటానికి సిద్ధమౌతున్నారు.
జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ఆహార భద్రత అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన బాధ్యత. 140 కోట్ల జనాభాకు సరిపడా తిండిగింజలు అందుబాటులో ఉంచటం ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన ప్రధాన �
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�
అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో, మొన్నటిదాకా
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చ�
మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దేశం ఎంతో కోల్పోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు.
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శించారు. ఆర్థిక విధానాలను వెంటనే మార్చాలని ఆయన సూచించారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను లెక్కల�