హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి క�
ఆ కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. పనిచేస్తున్న ఉద్యోగులు 1,000 మంది. ఇంతటి విలువైన కంపెనీని కేవలం రూ.211 కోట్లకు ప్రైవేటుపరం చేసింది మోదీ సర్కారు. ప్రభుత్వ ఏరోస్పేస్ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉ
హైదరాబాద్ : ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి
దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగ
సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడ�
సొంత ప్రభుత్వంపై ఎంపీ వరుణ్ గాంధీ మళ్లీ ఫైర్ అయ్యారు. బ్యాంకులు, రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన తీవ్రంగా మందిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల చాలా మంది బతుకులు దుర్భరమయ్యే అవకాశాలున్నాయ�
హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో ప�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చ
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని భారత్కు సురక్షితంగా తీసుకురావ�
బీజేపీ తిరుగుబాటు నేత వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జోరుగా సాగుతున్న ప్రైవేటీకరణను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. చాలా మంది ఉద్యోగాలు �
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్గా �
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి… ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తూర్పురా బట్టారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న �
వేసవిలో అదనపు కూలికి చెక్ టెంట్, తాగునీటి నిధులు కట్ రైతులకు పనికొచ్చే పనులకు నై 31 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అమలు అమలుచేయాలని కేంద్రం ఆదేశం నరేగా స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం రాష్ట్ర సాఫ్ట్వేర్ సౌ�
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పంద�