బీజేపీ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ
ముంబై, మే 26: మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దేశం ఎంతో కోల్పోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు. ఆరెస్సెస్ భావజాలం దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. ఎనిమిది కీలక అంశాల్లో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు.
మోదీ సర్కారు వైఫల్యాలు