బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారికి, కనీస భద్రత కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామంటూ, ప్రభుత్వ నేతలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా...ఆచరణలో మాత్రం ఇందు�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని అన్ని అర్హతలు
ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టులో మాపేరు ఎక్కడా...? లిస్టులో పేరు ఉన్నదని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేదంటున్నరు.. ఇండ్లు ఉన్నవారి పేర్లు, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు మా�
Suicide Attempt | ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించి జాబితా నుంచి తన పేరు తొలగించారని మనస్తాపం తో రవీందర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు.
Most Powerful Passports: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాను రిలీజ్ చేశారు. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్పోర్ట్కు 82వ స్థానం దక్కింది. పవర్ఫుల్ పాస్పోర్ట్ల్లో సింగపూర్ �
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
ప్రపంచంలోని మేటి నగరాల జాబితాలో హైదరాబాద్ను నిలపాలనే తెలంగాణ సర్కారు సంకల్పం నెరవేరిందని మరోసారి రుజువైంది. మౌలిక సదుపాయాలు... బెస్ట్ లివింగ్ సిటీ వంటి సర్వేల్లో విశ్వ నగరాలను సైతం వెనక్కి నెట్టిన హై
దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్(డీఎఫ్ఐ) సంయుక్తంగా రూపొందించిన కమిట్మెంట్ టు రెడ్
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దేశం ఎంతో కోల్పోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు.
ఏడున్నరేండ్ల కిందటిమాట.. ఉమ్మడి రాష్ట్రం.. ఏదైనా బడికిపోతే ఒక క్లాసులో 60 మంది బాలురు ఉంటే.. పదో పన్నెండు మందో బాలికలు ఉండేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. వందమందిలో 52 మంది బాలికలే.. ఇంతలోనే ఎంతమార్పు! పలకా బల�
జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, బెంగాలీ సినిమాకు దాదా వంటి మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. రష్బెహరి సీటు న