MCA : భారత క్రికెట్పై చెరగని ముద్రవేసిన ఆటగాళ్లకు ముంబై క్రికెట్ సంఘం (MCA) సముచిత గౌరవం కల్పిస్తోంది. ఈమధ్యే వాంఖడే స్టేడియంలో లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరిట ప్రత్యేక గదిని ప్రార
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, తనకేమీ సంబంధం లేనట్టు ఎన్సీపీ (అజిత్ వర్గం)కి చెందిన మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు అసెంబ్లీ హాల్లో తన ఫోన్లో పేకాట ఆడుకుంటున్న దృశ్యం తీవ్ర విమర్శలకు ద
Sharad Pawar, Ajit Share Stage | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి.
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరు�
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) కాంగ్రెస్కు తెలిపింది. చట్టబద్ధమైన అన్ని ఆరోపణలపైనా సమీక్ష జరుపుతామని చెప్పింది. ఎన్నికల ప్రక్రియపై స
ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుక
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న �
Maharashtra Election Results | మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను (CM Yogi Adityanath) చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగ�
Ajit Pawar | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య వార్ జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చిన విషయాన్ని గుర్తుచేసుకుని శరద్పవార్ విమర్శలు గుప్పించగా.. నేను ఆయనను దేవుడిలా భావ�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(యూబీటీ)..