AR Murugadoss | శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న మదరాసి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఏఆర్ మురుగదాస్. మురుగదాస్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. కాగా సికిందర్ సినిమా ఫెయిల్యూర్పై ఆసక్తి
పాటల పోటీలో ఓటమి ఎదురైందని సంగీతాన్ని వదిలేసే అంత నిరాశ.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని జీవితాన్ని ముగించేంత తొందరపాటు.. ఓటమి భయంతో అసలు ప్రయత్నమే చేయని పిరికితనం..
ఇలా ఓటమి వస్తూ వస్తూ తనతోపాటు చాలా వాటిని
Minister Ambati Rambabu | ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Rambabu) పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. నిన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో విఫలమైందని ఆరోపించారు.
పెద్ద నోట్ల రద్దు’ అంటూ ఆరున్నరేండ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. దేశ జీడీపీ వృద్ధికి కీలకంగా పరిగణించే వ్యవసా�
కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వంతపాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రకటన ఆర్ధసత్యాలతో వి
నీతి ఆయోగ్ నిరర్థకంగా మారిపోయిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�
జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ఆహార భద్రత అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన బాధ్యత. 140 కోట్ల జనాభాకు సరిపడా తిండిగింజలు అందుబాటులో ఉంచటం ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన ప్రధాన �
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �