మోదీ ప్రభుత్వ ఎనిమిదేండ్ల పాలనపై ఎన్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దేశం ఎంతో కోల్పోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు.
Failure Businessmen Stories |అతనో చిన్న వ్యాపారి. ఇంటింటికీ తిరిగి సరుకులు అమ్ముకునేవాడు. కొన్నాళ్లకు నాలుగు వీధుల మధ్య చిన్న దుకాణం పెట్టుకున్నాడు. నిదానంగా కాస్త పెట్టుబడి సేకరించి, సరుకుల్ని స్వయంగా ఉత్పత్తి చేయడం మొద
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014�
‘ప్రేమకథల్లో నన్ను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదేమో, వాళ్లు నా నుంచి ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలు కోరుకుంటున్నారు’ అన్నారు ప్రభాస్. ‘రాధే శ్యామ్' ఆశించిన విజయం సాధించకపోవడానికి ఇదొక కారణంగా ఆయన భ�
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, కక్ష సాధింపు ధోరణిలు ఎండగట్టేందుకు ఈనెల 28న బీజేపీ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు , బీజేపీ రాష్
ఎదులాపురం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని యూనివర్సిటీ సాధన కమిటీ కన్వీనర్ రాయిసిడం బాపురావు ఆరోపించారు. ట్రైబల్
కర్ణాటకలోని నటి స్వస్థలానికి వెళ్లిన తెలంగాణవాసిమదికేరి (కర్ణాటక), జూన్ 23: ప్రముఖ నటి రష్మికా మందన్నను చూడటానికి ఓ అభిమాని ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి రష్మికాకు �
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం మహారాష్ట్ర సర్కార్పై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ధ్వజం న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్ర