దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇ
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకు
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
ఇదిగో.. చిట్టా! ఏపీ విద్యుత్తు సంస్థలే.. తెలంగాణకు చెల్లించాలి తాము చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ గప్చుప్ ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు హైదరాబాద్, �
కార్పొరేట్ల రాయితీపై లేని చర్చ పేదోళ్లపై ఎందుకు? ‘ఓపెన్ టాక్’లో ప్రొఫెసర్ల ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలపై లేని చర్చ పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథక�
‘మా పాలనలో ఖాదీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఖాదీ పరిశ్రమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఖాదీకి పూర్వ పూర్వవైభవం తీసుకొస్తున్నాం’.. ఇటీవల గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో నిర�
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుక
సీఎన్జీ వినియోగదారులపై ఆటోవాలాలపై కేంద్రం అదనపు భారం మోపింది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు మరలగా ఇప్పుడు సీఎన్జీ ధరలు సెంచరీకి చేరువ కావడంతో లబోదిబోమంటున్నారు. కొద్దిర�
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
సీఎన్జీ వినియోగదారులపై ఆటోవాలాలపై కేంద్రం అదనపు భారం మోపింది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు మరలగా ఇప్పుడు సీఎన్జీ ధరలు సెంచరీకి చేరువ కావడంతో లబోదిబోమంటున్నారు. కొద్దిర�
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును క
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�