కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన స�
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్
ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అ
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యావిధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుప�
సీఎం కేసీఆర్కు కోట్లాది మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్తో కలిసి ముందు కు సాగాలని కార్యకర్
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7