భారత్లో మహిళలు, బలహీన వర్గాలు, మైనారిటీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ గుటెరస్ సూచించారు. బుధవారం ఆయన ముంబైలో పర్యటించారు
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మ�
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
భారతదేశంలో 28 రాష్ర్టాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేస్తున్న.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే ఆశయంగా పెట్టుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబ
కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది, నల్లగొండను దేశానికే ధాన్యపు కొండ
చావనైనా చస్తాం కానీ మోదీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈడీలతో బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్
మా ఊళ్లో నా చిన్నతనం నాటి సంగతి ఇది. లచ్చయ్యది మిర్ర పొలం. దాని కిందిపొలం పెంటయ్యది. ఏటి కాలువ కింద పండుతయి ఆ పొలాలు. పోచారం డ్యాం గేట్లు తెరిస్తే ఏటి కాలువ పారుతుంది. ఆ కాలువకు అక్కడక్కడా తూములు ఉండేవి. ఆ తూ�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ చట్టం తెచ్చినం. దాన్ని అమలు చేయగలుగుతమా? చేయగలిగినమా? అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నమా? క్యారీ బ్యాగులు, ఐస్క్రీం పుల్లల సంగతి వదిలేద్దాం! మనం తినే �
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�