దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసే
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం మునుపెన్నడూ లేనివిధంగా పెచ్చరిల్లుతున్నది. ఆకలి సూచీ, స్థిరాభివృద్ధి, పేదలకు వసతుల కల్పనలో దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది.
విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో �
అనర్హులు ఉన్నారంటూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చిన సొమ్మును కేంద్రం వెనక్కి తీసుకుంటున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున ఏట�
దక్షిణాది రాష్ర్టాలు నిర్వహిస్తున్న టీవీ చానళ్ల ప్రసారాలను శాటిలైట్కు అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలించాలని కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. తెలంగాణ ప�
దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి చెందిన నేత ఆయన.. మోదీ సర్కారు ప్రభుత్వంలో కేంద్ర మంత్రి.. పైగా, దొంగలు, దోపిడీదారులను పట్టుకొనే హోంశాఖ బాధ్యతలు. కానీ, నగలు దొంగతనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు.
తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధ�
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణకు నిధులు విడుదల చేయకుండా, ఇక్కడి సంపదను కొల్లగొట్టే కుట్రలు పన్నుతున్నారని విమర్శిం�
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు
వంటగ్యాస్, చమురు, ఆహార ధాన్యాలు.. చివరకు రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీకి కూడా ‘నో’ చెప్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీని మాత్రం పెంచుకొంటూ పోతున్నది. దీనిని చూసి ‘రైతులపై
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�