Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
దేశంలో దావానలంలా వ్యాపిస్తున్న వైరస్ వారంలోనే ఐదు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు మెట్రో నగరాలపై పంజా విసురుతున్న కరోనా మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు రాష్ర్టాలు, యూటీలకు కేంద్ర ప్రభుత్వం సూచ�
రెండో టెస్టులో భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్ స్వదేశీ, విదేశీ పిచ్ అనే తేడా లేకుండా గత కొన్నాళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ బౌలింగ్ దళం ప్రతి�
విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడి బయోమెట్రిక్ చిప్తో ‘ఈ-పాస్పోర్ట్’ భద్రత భేష్ న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
రాజస్థాన్లో వృద్ధుడు(73) మృతి ఒక్క రోజే 58,097 కరోనా కేసులు రెట్టింపు వేగంతో మహమ్మారి వ్యాప్తి 8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరుగుదల దేశంలో 2,135 ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 5: ఇండియాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమో�
దేశంలోనే తెలంగాణ ముందంజ మరో 2 కోట్ల పని దినాలకు కార్యాచరణ కూలీలకు 2,215 కోట్ల కూలి చెల్లింపు హైదరాబాద్, జనవరి 5 : ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి కేటాయించిన పనిదినా�
Omicron deaths: దేశంలో 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు టీకాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు కోటిమందికి పైగా
వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు.. 24 గంటల్లో 37 వేల కేసులు ఢిల్లీ, మెట్రో సిటీలపై ఒమిక్రాన్ పంజా మొత్తం కేసుల్లో సగం కొత్త వేరియంట్వే ధ్రువీకరించిన టాస్క్ఫోర్స్ చీఫ్ అరోరా కొవిడ్ సునామీతో అమెరికా క
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124 మంది మరణించారు. మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో