భారత్లో బాగా పండే పంటల్లో తేయాకులు కూడా ఒకటి. భారత్లోని అసోం వంటి ప్రాంతాల్లోని తేయాకుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ నుంచి వచ్చే టీ ఎగుమతులను విదేశాలు వెనక్కి పంపేస�
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్య�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మ�
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం వ
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
జకార్తా: హాకీ ఆసియా కప్లో భారత పురుషుల జట్టు కాంస్యం కొల్లగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్కు అర్హత సాధించలేకపోగా.. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో 1-0తో జపాన్ను మట్ట
దేశంలో బొగ్గు కొరతపై మాజీ ఐఏఎస్, బొగ్గుమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా డిమాండ్కు సరిపడా బొగ్గును సరఫరా చేయడంలో కేంద్రం విఫలమవ్వడంత�
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
హాకీ ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 స్టేజ్ చివరి మ్యాచ్ను టీమ్ఇండియా 4-4తో ‘డ్రా’ చేసుకుంది.
తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�