ముంబై : న్యూజిలాండ్తో జరనున్న వాంఖడే టెస్టులో ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. వర్షం కారణంగా తొలి రోజు మొదటి సెషన్ను కోల్పోయారు. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్నద
విదేశాల్లోనే ముందుగా కొత్త వేవ్.. ఆ తర్వాతే భారత్లో కరోనా రెండు వేవ్ల సరళి ఇదే.. ఒమిక్రాన్తో మూడోవేవ్ భయాలు దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు వెలుగుచూడటంతో మరో వేవ్ ముంచుకు రానున్నదన్న భయాలు నెలకొన్నాయ�
రెండు సంస్థల ఒప్పందం యాప్ ఇన్స్టాలేషన్ అక్కర్లేదు లక్నోలో త్వరలో ప్రారంభం తర్వాత దేశమంతటా సేవలు న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఉబెర్ క్యాబ్లను బుక్ చేయాలంటే ఇకపై ప్రత్యేకంగా యాప్ను ఇన్స్టాల్ చేసుకో�
జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీస్ భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. శుక్రవారం సెమీఫైనల్లో ఆరు సార్లు టైటిల్ విజేత జర్మనీతో అమీతుమీకి సిద్ధమైంది
బెంగళూరు: దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకడం కలకలం రేపుతున్నది. మరోవైపు బెంగళూరులో గుర్తించిన తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు వ్యక్తి నెగిటివ్ రిపోర్ట్తో దుబాయ్ వెళ్లినట్లు కర్ణాటక అధి�
India, China 14th round of disengagement talks | వాస్తవాధీన రేఖ వెంట పరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు భారత్ - చైనా సైనికుల మధ్య 14వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు
ప్రపంచ మేటి కంపెనీలకు భారత సారథులు ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్కు నాదెళ్ల, ఆల్ఫాబెట్కు పిచాయ్.. భారతీయుల ప్రతిభకు దక్కుతున్న గుర్తింపు సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భారత్ ప�
చెన్నై, నవంబర్ 30: ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల్ని కలిగిన వాహన సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశంలో హైదరాబాద్తోసహా 8 నగరాల్లో డీలర్షిప్ల్ని విస్తరిస్తున్నది. హైదరాబ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా పుంజుకుంటోంది. 2022 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ అంచనాలకు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి కనబరిచింది. ఆర్ధిక కార్య�
Admiral R Hari Kumar takes charge as new Navy chief | నేవీ చీఫ్గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఆ తర్వాత ఆయన
Coronavirus | దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి