ట్రోఫీ అందజేసిన క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల దివ్యాంగుల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత
ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరా�
సూపర్ 12లో లాస్ట్ మ్యాచ్ త్వరలో ప్రారంభం కానుంది. భారత్, నమీబియా మధ్య పోరు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే.. ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలిచినా కూడ
Congress slams Centre for 9.5 lakh deaths by suicide in last 7 years | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన
అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్పై మీమ్స్ దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆసక్తికపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కోసం కోట్లాది మంది భారతీయులు కండ్లు అప్పగించి �
భారత్ ఆహ్వానానికి పాక్ నిరాకరణ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెల 10న జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ భేటీకి హాజరుకావాలని పా
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ పాలన, అనంతర పరిణామాలపై భారత్ కీలక సమావేశం నిర్వహించనున్నది. దీని కోసం చైనా, పాకిస్థాన్లను కూడా ఆహ్వానించింది. 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్లో ఢిల్లీ ప్రాంతీయ భద్రతా సమ
Covid-19 | దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
పెరిగిన బంగారం కొనుగోళ్లు మళ్లీ కరోనా పూర్వస్థాయికి కలిసొచ్చిన ధరల తగ్గుదల న్యూఢిల్లీ/ముంబై, నవంబర్ 2: గతేడాది కరోనాతో కళతప్పిన ధనత్రయోదశి (ధంతేరాస్).. ఈసారి మాత్రం మార్కెట్లో కొత్త జోష్ను తీసుకొచ్చి�