Corona cases | దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖరి అంతా ఒక్కటిగానే ఉందని, కానీ ఒక్క ఇండియా మాత్రమే భిన్నమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు జో బైడెన్ అన్నారు. వాషింగ్ట
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది
క్రిప్టోకరెన్సీలు లేదా ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల మైనింగ్ కోసం అయ్యే ఇన్ఫ్రా వ్యయాలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో ప�
న్యూఢిల్లీ: 29 ప్రాచీన విగ్రహాలను ఇటీవల ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఆ విగ్రహాలను ఓ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటిని ప్రధాని మోదీ సమీక్షించారు. మ్యూజియంకు వెళ్లిన ఆ పురాతన వస్తువ�
Corona cases | దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు
ప్రపంచవ్యాప్తంగా వణుకుడు (పార్కిన్సన్స్) వ్యాధికి భారత్ కేంద్ర బిందువుగా మారుతున్నట్టు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు చెందిన న్యూరాలజీ విభాగం వైద్య బృందం అధ్యయనంలో వెల్లడ�