మౌంట్ మౌంగనూయి: మహిళల వరల్డ్కప్లో రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరగనున్నది. న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్కు వేదిక కానున్నది. నిజానికి ఇండియ�
మొహాలీ: శ్రీలంకతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 45 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఎబుల్దెనియా బౌలింగ్లో ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్పై పడ్డ బంతి నేరుగా విక�
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 109 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరుకున్నారు. ఆ ఇద్దర�
Corona | దేశంలో కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
భారతీయ ఆరాధనా సంప్రదాయంలో శ్రీమహావిష్ణువును వివిధ రూపాల్లో ఆరాధించడం అనాదిగా కొనసాగుతున్నదే. విష్ణువు రూపాల్లో సగుణోపాసనలో భారతదేశంలో ఎక్కువగా కనిపించే మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడివి కావడం గమన�
మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి �
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. గత ఎనిమిది రోజులుగా రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాద
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపు దాలుస్తున్నది. ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభమై ఎనిమిది రోజులకు చేరింది. యుద్ధం ప్రభావం ముడిచమురుపై పడుతున్నది. దీంతో గురువారం అంతర్జాతీయ మార్�
Corona | దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,14,388 మంది మరణించారు.
UNGA | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్న 6 వేల కేసులు నమోదు కాగా, తాజాగా 7,554 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 223 మంది కరోనాతో మరణించారు. కొవిడ్ నుంచి మరో 14,123 మంది కో�
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �