బ్రిటన్ క్వారంటైన్ రూల్స్పై భారత్ ఆగ్రహం త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ, తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజులపాటు తప్పనిసరిగా క్వ�
న్యూఢిల్లీ : భారత్లో యమహ ఎట్టకేలకు న్యూ ఆర్15 బైక్ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్ కాగా, ఇది స్టాండర్డ్, హయ్యార్ స్సెక్ ఎం రెండు వెర్షన్లలో అ�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 34,469 మంది కరోనా నుంచి
ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ ‘తార’ సక్సెస్ కాంగోలోని బ్రాజవిల్లే, కిన్సాసా నగరాలకు ఇంటర్నెట్ కనెక్షన్ తొలుత భారత్లో పైలట్ ప్రాజెక్ట్ బ్రాజవిల్లే, సెప్టెంబర్ 20: ప్రపంచంలోనే అత్యంత లోతైన నది కాంగో నది. �
న్యూఢిల్లీ : గత నెలలో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆపై ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసి�
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అ
India to have world's longest expressway by March 2022 | భారత్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే నిర్మాణం జరుగుతోందని కేంద్రం రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ హైవే నిర్మాణం ఢిల్లీ - ముంబై మధ్య జరుగుతోందని, వచ్చే ఏడా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీ�
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టె�
కాకినాడ: బియ్యం ఎగుమతుల్లో ఇండియా కొత్త రికార్డు నెలకొల్పనున్నది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 45 శాతం బియ్యాన్ని మన దేశమే ఎగుమతి చేయనున్నది. బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో �