న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 16,051 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 206 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,02,131 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. నిన్న 19,968 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
India registers 16,051 new COVID19 infections & 206 deaths in the last 24 hours: Active caseload stands at 2,02,131
Daily positivity rate at 1.93% pic.twitter.com/uqtlcvbbx3
— ANI (@ANI) February 21, 2022