ముంబై: టొయోటా, సుజుకీ కంపెనీలు కొత్త తరహా వాహనాన్ని డెవలప్ చేస్తున్నాయి. ఇండియా కస్టమర్ల కోసం సుజుకీ సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఎస్యూవీ రానున్నది. బెంగుళూరులోని టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెన�
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడ
లండన్: ఇండియా, లీసెష్టర్షైర్ మధ్య ఇవాళ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. అయితే ఇంగ్�
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 12 వేలకుపైగా కేసులు నమోదవగా, కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి.
Corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. దీంతో రోజువారీ కేసులు మళ్లీ 12 వేల మార్కును దాటాయి. మంగళవారం 9,923 మందికి పాజిటివ్ రాగా, నేడు ఆ సంఖ్య 12,249కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి.
న్యూఢిల్లీ, జూన్ 20: ఈ సంవత్సరం ద్వితీయార్థంలో భారత్లో ఆహారోత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయని, రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అంచనా వేసింది. చైన�
దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూన్ 20: సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ద్రవ్యలోటును అదుపుచేయడం, ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం, ద్ర�
ఐదో టీ20 వర్షార్పణం భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వా�
అగ్నిపథ్.. బుర్రపెట్టి తీసుకున్నది కాదు శాశ్వత నియామకాల స్వస్తికి కుట్ర ఈ నిర్ణయంతో మా కలలు కల్లలయ్యాయి మోదీ సర్కారుపై ఆర్మీ ఉద్యోగార్థుల ధ్వజం పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ
Corona infections | దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.