దేశంలో వాహన తయారీ బంద్ రోడ్డునపడుతున్న 4వేల ఉద్యోగులు ఇక దిగుమతి కార్లే విక్రయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్కు మరో అమెరికా ఆటో సంస్థ షాకిచ్చింది. ఫోర్డ్ మోటర్ కంపెనీ.. దేశంలో వాహన తయారీకి గుడ్బై చె
NIRF Rankings | దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ | దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ�
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 69 కోట్లు దాటింది. సోమవారం నాటికి 69, 68, 96,328 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సోమవారం రికార్డు స్థాయిలో కోటి మంద�
హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. ద�
BRICS summit: బ్రిక్స్ దేశాల కూటమి 13వ సదస్సు ఈ నెల 9న జరుగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అంతర్జాతీయ సంబంధాల కాన్ఫరెన్స్కు కూటమిలోని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీల�