భారత, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు గంటల్లోనే ఖతం టీ20 ప్రపంచకప్ దుబాయ్: చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండ
తెలంగాణ ఘనకీర్తిని ఈసారి మన పల్లెలు దేశానికి చాటిచెప్పాయి. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పేరిట పార్లమెంటులోని దాదాపు 800 మంది ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు అభివృద్ధి ప్రాతిపదికన కేంద్రం ర్యాంకులను ప్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుందన్నారు. నిజానికి ఈ బడ్జెట్ పేదింటి వాళ్ల నుంచి పెద్దింటి వాళ్లద�
పచ్చని చెట్లే తోరణాలై, పరిశుభ్రతకు ఆలవాలమై అలరారుతున్న తెలంగాణ పల్లెలు దేశానికి కాంతిరేఖలై దారిచూపుతున్నాయి. పల్లె ప్రగతితో పల్లవిస్తున్న మన పల్లెలు మరోసారి జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలిచాయి
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం 1.49 లక్షల కేసులు నమోదవగా, తాజాగా 1.27 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇవి నిన్నటికంటే 9.2 శాతం తక్కువ
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�
బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గాల్వన్ ఘర్షణలో పాల్గొన్న చైనా ఆర్మీ కమాండర్ ఫబావోను ఒలంపిక్ టార్చ్బేరర్గా చైనా ఎంపిక చేయడాన
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి
Winter Olympics | చైనాలోని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియం (బర్డ్నెస్ట్)లో ప్రారంభోత్సవ వేడుకలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరి�
భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 1.61 లక్షల కేసులు నమోదవగా, తాజాగా లక్షా 72 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 6.8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు పె�