దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు �
Corona infections | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు నేడు 6,594కు పడిపోయాయి. ఇవి సోమవారం నాటికంటే 18 శాతం తక్కువ. దీంతో మొత్తం కరోనా కేసులు 4,32,36,695కు చేరాయి
న్యూఢిల్లీ, జూన్ 13: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు సోమవారం మరో 5.85 శాతం పతనమై రూ.668 వద్ద ముగిసింది. ఎల్ఐసీ షేరు దాని ఐపీవో ధర రూ.949కంటే 29.5 శాతం దిగువకు చేరడం గమనార్హం. యాంకర్ ఇన్వెస్టర్లు ప్రీ ఐపీవో ముం�
కేంద్ర ప్రభుత్వంపై రా ష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్చేశారు. దేశ ప్రజలను మోసంచేస్తూ, తెలంగాణకు అన్యాయంచేస్తున్న కేంద్రంపై ధ్వజమెత్తారు
Corona cases | దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కే�
కటక్ టీ20లో భారత్ పరాజయం దంచికొట్టిన క్లాసెన్ మంగళవారం వైజాగ్లో మూడో మ్యాచ్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నీ విభాగాల్లో విఫలమైన టీమ్ఇండియా వరుసగా రెండో టీ20లో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో భా
దశాబ్దం క్రితం ముగిసిన మ్యాచ్ గురించి ఇప్పుడు పగటి కలలు కంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఒకవేళ తాను ఆ మ్యాచ్ లో ఆడుంటే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవకపోయేదని అంటున్నాడు. తనను ఆడించకపోవడం
IND vs SA | ఇండియా-సౌతాఫ్రికా మధ్య గురువారం ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ20లో సఫారీలకు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు ఆటగాడు రస్సీ వాన్ డెర్ డసెన్. ముందు నెమ్మదిగా ఆడినా ఆఖర్లో వి�
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్�
న్యూఢిల్లీ : ఎల్ఏసీ వెంట శాంతి కోసం భారత్తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. రెండు పొరుగు దేశాలనీ, సత్సంబంధాలు కొనసాగించడం భారత్, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగాఉన్నాయ�
Corona infections | కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా
నేడు భారత్, దక్షిణాఫ్రికా ఢీ రాత్రి 7.00 నుంచి కటక్: బ్యాటింగ్లో రాణించినా.. బౌలర్ల వైఫల్యం కారణంగా తొలి టీ20లో ఓటమి పాలైన టీమ్ఇండియా.. రెండో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం కటక్ వ