న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో 2021 హోండా అమేజ్ ఫేస్లిప్ట్ మోడల్ను లాంఛ్ చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు రూ 6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంది. అమేజ్ ఫేస్లిఫ
Jyotiraditya Scindia : 2024 నాటికి వంద కొత్త విమానాశ్రయాలు | 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి ను
Nitin Gadkari : ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా భారత్ | రాబోయే ఐదేళ్లలో భారత్ ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా మారుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని ప్రఖ్యాత ఆటోమొబైల్
యూఎన్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కు వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ప్రపంచదేశాల నుంచి తరలిరానున్న ప్రతినిధులు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 17(�
ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల అక్టోబర్ 17న తొలి మ్యాచ్.. నవంబర్ 14న ఫైనల్ దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూలు మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది అ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబారి, సిబ్బంది, భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో దాదాపు 150 మంది మంగళవారం ఉదయ�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో మొటొరొలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్లను లెనోవాకు చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్ మొటొరొలా మంగళవారం లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో అందుబ�
ఇంగ్లండ్తో రెండో టెస్టు భారత్ రెండో ఇన్నింగ్స్ 181/6 l 154 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన లండన్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ తమ విలువ చాటుతూ.. చక్కటి ఇన్నింగ్స్లు ఆడిన వేళ.. ట�
జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. పూంఛ్�
భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించి కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తియాన్హే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట�
Independence Day Special | మొఘలుల చుట్టూ తిరుగుతూ కాళ్లా వేళ్లా పడితే.. చివరకు జహంగీర్ సంరక్షుడు అహద్ షాజహాన్ను ఒప్పించి సూరత్లో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చాడు. అలాంటిది దాదాపు రెండు వందల ఏండ్లలో
కరోనా కేసులు| దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, మరో 3,87,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్