Banaras, the third most polluted city of the country: nine cities of UP in the list of top-10 | దేశంలోనే పది అత్యంత కాలుష్య నగరాల్లో తొమ్మిది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఘటంపూర్, జౌన్పూర్ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానం�
భర్తల హక్కుల పేరిట కొందరి వైపరీత్యం మ్యారేజ్ స్ట్రైక్ పేరిట ఆన్లైన్లో ప్రచారం నేరంగానే చూడాలి: న్యాయవేత్తలు న్యూఢిల్లీ, జనవరి 22: మ్యారిటల్ రేప్ (భార్యకు ఇష్టంలేని శృంగారం)పై ప్రస్తుతం దేశంలో విస్త�
అండర్-19 ప్రపంచ కప్ టరోబా: వరుస విజయాలతో అండర్-19 ప్రపంచకప్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించిన యువభారత జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం రాత్రి ఉగాండాతో జరిగిన �
నేడు భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే కేప్టౌన్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా చివరి మ్యాచ్లోనైనా గెలువాలని భావిస్తున్నది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన భారత్.. ఆ
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జయభేరి 2-0తో సిరీస్ కైవసం వన్డే కెప్టెన్సీ మార్పు.. టెస్టు సారథ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు.. భారీ అంచనాల మధ్య సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీల చేతిల
అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థితో తొలి పోరు ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల దుబాయ్: క్రికెట్ ప్రేమికులారా మరో ఆసక్తికర పోరుకు సిద్ధం కండి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోమారు కదనరంగంల
Dolo 650 | కరోనా విజృంభించినప్పటికీ అత్యధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవలం డోలో 650 అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులతో
సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే.. మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. పార్ల్: తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్ఇండియా.. తిరిగి పుంజుకొని సత్తాచాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా
మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు రూ.50 వేలకు చేరువలో తులం బంగారం న్యూఢిల్లీ, జనవరి 20: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం స్తబ్ధుగా ఉన్న పుత్తడి మార్కెట్లో ఇప్పుడు వేగంగా కదలికలు చ�
మూడు రోజుల్లో 1,800 పాయింట్ల పతనం ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయి�
ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో