ప్రజల్లో చైతన్యాన్ని పెంచడంతోపాటు, పర్యావరణ హితానికి విధానపరమైన చర్యలను తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేకుండా పోయింది.
corona | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 4041 మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య 3962కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,31,72,547కు చేరాయి.
న్యూఢిల్లీ, జూన్ 3: రోదసి నుంచి జారిపడే గ్రహశకలాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను భారత్లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జి
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత �
ఇలాంటి పరిస్థితుల్లో ఏ కంపెనీ పనిచేయలేదు సైబర్ సెక్యూరిటీ కొత్త రూల్స్పై ఐఏఎంఏఐ ఫైర్ కేంద్రంతో వేగలేక వైదొలిగిన ‘ఎక్స్ప్రెస్ వీపీఎన్’ న్యూఢిల్లీ, జూన్ 3: భద్రత పేరిట కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్�
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,041 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. గురువారం కూడా ఒక్కసారిగా వెయ్యి కేసుల పె�
భారత్లో బాగా పండే పంటల్లో తేయాకులు కూడా ఒకటి. భారత్లోని అసోం వంటి ప్రాంతాల్లోని తేయాకుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ నుంచి వచ్చే టీ ఎగుమతులను విదేశాలు వెనక్కి పంపేస�
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్య�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మ�
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం వ
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�