MLC Yadava reddy | శాసన మండలి సభ్యుడిగా ఒంటేరు యాదవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో మండలి ప్రొటెమ్ చైర్మన్ జాఫ్రీ ఒంటేరు యాదవ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు హైదరాబాద్, జనవరి 26: బీజేపీ అనుసరిస్తున్న విధానాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ �
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దుండిగల్/కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, జనవరి 26 : భారత గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం కుత్బుల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్�
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తాను మరణిస్తూ.. మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బాదావత్ శ్రీను (33). డ్రైవర్గా పని చేస్తున్న శ్రీనుకు భార్య, చత్రప�
GreenIndia Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బుధవారం సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు.
Minister Errabelli | తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యుడు పాతూరి సుధాకర్ రెడ్డి సతీమణి యాదమ్మ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�
అల్లాద్దీన్ కోఠి వాసులకు పట్టాలిచ్చిన ఘనత టీఆర్ఎస్దే నగరం నలుమూలలకు బస్సులు తిరిగేలా కృషి చేస్తా.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమీర్పేట్, జనవరి 25 : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠిని ఆదర్శవంతంగా త�
హైదరాబాద్, జనవరి 25 : గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జాతీయ జెండాలు వినియోగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను గణతంత్ర వేడుకల్లో వాడకూడదని స
ఆ దిశగా సెరిమోర్ఫిక్ అడుగులు డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిన సంస్థ -ఏటా రూ.70 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్, జనవరి 25: చిప్ డెవలప్మెంట్కు హైదరాబాద్ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన సెరిమోర్ఫిక్�
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల మంద వద్ద నిద్ర లబ్ధిదారులతో మాటా ముచ్చట.. హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రా�
గతవారం అహ్మదాబాద్లో మూడురోజులున్నప్పుడు మెగాసిటీ అని చెప్పుకొనే ఈ నగరం హైదరాబాద్ నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది! ముఖ్యంగా నగరంలో మెట్రోరైలు, పలు ఫ్లె ఓవర్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు పచ్చదనం నిర్�
బంజారాహిల్స్, జనవరి 25: వెంకటేశ్వరకాలనీ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంగళవారం నందినగర్, తదితర ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకునేందుకు �