న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 1500 కో పెట్టుబడి పెట్టనుంది. సీజీఎంపీ ల్యాబ్తతోపాటు అత్యాధ�
హైదరాబాద్ : ఇటీవల నూతనంగా విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన రావుల శ్రీధర్ రెడ్డి వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదన్ ఆదివారం మర్య
దేశం మొత్తం ఎగుమతుల్లో 75 శాతం కేవలం ఐదు రాష్ర్టాల నుంచే జరుగుతున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు టాప్ 5 ఎగుమతుల రాష్ర్టాలని వెల్లడించింది. వీటిలో తెలంగాణ ఒక్క
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
ప్రతిష్ఠాత్మక ‘ఇన్టాక్' సంస్థ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్ కార్యకర్త మణికొండ వేదకుమార్ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గ�
ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం క�
ఫాక్స్సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్సాగర్ను ప్రభుత్వం రూ. 27 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్�
హైదరాబాద్లో మరో ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ హైదరాబాద్, మార్చి 26: ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ పెన్నాంట్ టెక్నాలజీస్..హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆరంభించింది. హైటెక్ సిటీ వద్ద ఉన్న �
వేల గంటలపాటు చేసిన మేధోమధనం.. కొన్ని వందల సంఖ్యలో పుస్తకాల పఠనం గుడి పనుల కోసం వేల మైళ్ల ప్రయాణం.. నిర్మాణ నిర్వహణకు 20 కమిటీల ఏర్పాటు ఒక్కో కమిటీలో పదుల సంఖ్యలో నిపుణులు.. ప్రణాళికాబద్ధంగా సాగిన ఆలయ నిర్మాణ�
కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలను దర్శించుకుని తమ కుటుంబాలు చల్లగా ఉండాలని పూజలు చేస్తున్నారని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకుడు కార్తిక్రెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ బాబ�
హుస్సేన్సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్పార్కులో సమ్మర్ కార్నివాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకు�
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�
మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్పెక్ట్రమ్ -2022 ఘనంగా కొనసాగుతోంది. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫ్యాషన్ వస్త్రాలు ధర�
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో శుక్రవారం రాత్రి సమ్మర్ కార్నివాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ�