Telangana | తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండ
Minister KTR | హైదరాబాద్లోని తాజ్కృష్ణ హాటల్లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జర్�
ఐఏఎంసీకి పుప్పాలగూడలో 5 ఎకరాల స్థలం నానక్రాంగూడలో తాత్కాలిక భవనం.. 18న ప్రారంభం మధ్యవర్తిత్వంతోనే కేసుల సత్వర పరిష్కారం దేశంలోని కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్ అన్నీ పరిష్కారమయ్యే అవకాశాలు తక్కువ స�
హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సుల్తాన్బజార్, డిసెంబర్ 4 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది విశేష సేవలందించారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్
మాస్క్ ధరించని 12 మందికి జరిమానాప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న 13 షాపులకూ కూడా..కుత్బుల్లాపూర్, డిసెంబర్ 4 : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరో వైపు పర్యావరణ పర
మియాపూర్, డిసెంబరు 4 : ఒమిక్రాన్ వైరస్ పొంచి ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్తో రక్షణ పొందవచ్చని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక అన్నారు. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ను వి�
మియాపూర్ , డిసెంబరు 4 : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏంఏనగర్లో అసంఘటిత రంగ కార్మికుల పేర్ల నమోదుకు కోసం ఉచిత క్యాంపును శనివారం ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల పర్యవేక్ష�
చిల్లర మాటలు మానుకోవాలని కాషాయ నేతలకు ఎమ్మెల్యే హెచ్చరికసికింద్రాబాద్, డిసెంబర్ 4: జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచితంగా తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూప
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్క�
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణ�