Chandrababu | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉన్న రోశయ్య నివాసం
Rosaiah | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే హైదరాబాద్
Minister Indrakaran reddy Pays tributes to Former cm Rosaiah | మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం
Forests in Telangana: రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ అటవీకరణ చేపట్టిన ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్
CM KCR: హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన IAMC సదస్సులో సీఎం కేసీఆర్ పాల్�
కొండాపూర్, డిసెంబర్ 3 : నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన�
కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలుమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపీనాథ్షేక్పేట్, యూసుఫ్గూడలో బస్తీ దవాఖానలు ప్రారంభంషేక్పేట్ డిసెంబర్ 3: బస్తీల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం బ�
నేరేడ్మెట్, డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కార్పొరేటర్ కే.మీనా అన్నారు. శుక్రవారం యాప్రాల్లో బస్తీ దవాఖానను ప్రారంభించ
మహిళ భద్రతకు రూపొందించిన ‘అభయ్ కోట్’ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నదని ఎమ్మెల్సీ క
ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ అంటూ మృగరాజు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాడిన పాట గుర్తుందా..? ఇప్పడు నగరంలో నాలుగు చోట్ల దొరుకుతున్న శివమ్ టీ ఈ పాటకు అచ్చంగా సరిపోతు�
పిల్లి కనబడుటలేదు | అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నివాసముంటున్న ఓ ఫ్యామిలీ తెగ టెన్షన్ పడుతోంది.
పీకాక్ ఫెస్టివల్ | హైదరాబాద్ నగరానికి ప్రకృతి మణిహారంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో ఘనంగా నెమలి దినోత్సవం (పీకాక్ ఫెస్టివల్) జరిగింది.