త్వరలోనే కంటోన్మెంట్లో దళిత బంధు అమలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, జనవరి25: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం దిక
Minister Koppula |
డాక్టర్ బాబాసాహెబ్ అంద్కడ్కర్ రచనలు, పరిశోధనలు,ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు.
Minister Errabelli | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
Minister KTR | హైదరాబాద్లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో
Rachakonda Police | ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్
Minister KTR | హైదరాబాద్ నగరం రోజురోజుకు చాలా విస్తరిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వచ్చే 30 ఏండ్లలో హైదరాబాద్ ఇంకా కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తుందని చెప్పారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలలకు పూర్వ వైభవం భారీగా తగ్గనున్న డ్రాప్అవుట్స్.. బాలికలకు ఎంతో ప్రయోజనం సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీచర్లు, తల్లి�
విజయవంతంగా సర్జరీ చేసిన కిమ్స్ వైద్యులు బేగంపేట్ జనవరి 24: ఛాతి మధ్యలో పెరిగిన పెద్ద కణితిని విజయవంతంగా సర్జరీ చేసి తొలగించారు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు. కిమ్స్ దవాఖాన వైద్యులు సర్జికల్ అంకాలజ
కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులు భర్తనే ప్రధాన నిందితుడు భార్యపై అనుమానంతో స్నేహితుడితో కలిసి హతమార్చేందుకు పథకం మెడకు చున్నీ బిగించి హత్య ఆధారాలు లభించకుండా పక్కా ప్లాన్ ఒంటిపై దుస్తులన్నీ తొలగ�
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: తార్నాక డివిజన్లో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మో తె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్, జనవరి 24: కూతురు పెండ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో గుడిసెతో పాటు ఆహుతి కావడంతో విలపించిన ఆ కన్నతండ్రి ఆవేదనను చూ�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
Blast at decoration warehouse in Pahadisharif | పహడీషరీఫ్ పేలుడు ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న పెళ్లి డెకరేషన్ సామగ్రి గోదాంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గోదాంలో ఉన్న రసాయన పెట్టే పేలింది. ఈ
Mahesh Bank | మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును