ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): వ్యర్థాల నిర్వహణలో సమగ్ర సేవలను అందిస్తున్న హైదరాబాద్కు చెందిన స్టార్టప్ రిసైకాల్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెక్నాలజీ పాయనీర్స్-2022కు ఎంపికైంది. భూమిపై అత�
హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ �
హైదరాబాద్ : హైదరాబాద్కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్ రీ(Swiss Re)కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS ) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేయ
హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోన�
హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యా
మలయాళ సినిమా ‘పడ’లో కలెక్టర్ కిడ్నాప్ కథలోని నిజ జీవిత పాత్ర.. రిటైర్డ్ ఐఏఎస్ డబ్ల్యూఆర్ రెడ్డిదే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని నార్సింగి లో నివాసం ఉంటున్నారు.
బహుళజాతి సంస్థలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే గూగుల్, అమెజాన్లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన దగ్గర కార్యాలయాలు ప్రారంభించగా.. అదే వరుసలో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డ�
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లివ్ చ�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెర�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ