Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా గృహలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నటి కన�
Bio Asia | బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలోనే రెండు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నారు. ఈ
Over 39,000 traffic violations reported in Rachakonda limits | ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో 39వేల కేసులను నమోదు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు
Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
మేడ్చల్ డంపింగ్ యార్డులో రూ.1.15 కోట్లతో శుద్ధి ప్లాంటు రైతులకు చౌకగా ఎరువులను అందించే ప్రయత్నం మేడ్చల్, జనవరి 23(నమస్తే తెలంగాణ): మనిషి మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా, వాతావరణం కలుషితం కాకుండా
కొత్త కేసులు 3,603 హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,603 కేసులు వెలుగుచూశాయి. శనివారంతో పోల్చితే ఇది దాదాపు 700 తక్కువ. రాష్ట్రంలో 93 వ�
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తున్నదని, ఆకాశం ని
విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్న భార్య భర్త ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు సైదాబాద్, జనవరి 23 : భర్తతో ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతానని నాగర్జునసాగర్ ప్రాజెక్ట�
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక�
17,700 ఇళ్లల్లో ఫీవర్ సర్వే.. 770 మందికి లక్షణాలు – కిట్స్ పంపిణీ 4,200 ఇండ్లలో హైపోక్లోరైడ్ స్ప్రే (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా మూడో రోజు ఇంటింటా ఫీవర్ సర్వే ముమ్మరంగా కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాల మే
మారేడ్పల్లి, జనవరి 23: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్
వనస్థలిపురం, జనవరి 23 : వనస్థలిపురం సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంల