సుమిత్ సేథి కంపెనీ సీవోవో 250మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, నవంబర్ 30: ప్రోడక్ట్ ఇంజినీరింగ్, సెమికండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ఫోచిప్స్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ సెంటర్ను మరింత వ�
ప్రత్యక్ష పద్ధతిన తొలిసారి సమావేశం సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్�
కోటి 20 లక్షల మొక్కలు నాటేలా జీహెచ్ఎంసీ చర్యలు 8వ విడత హరితహారం లక్ష్యం ఏడో విడత పూర్తితో.. వచ్చే ఏడాది టార్గెట్పై జీహెచ్ఎంసీ కసరత్తు ఏడో విడతలో ప్రత్యేక ఆకర్షణగా కాలనీలు, మల్టీలెవల్ అవెన్యూ ఫ్లాంటేషన�
జీడిమెట్ల, నవంబర్ 30: ప్రేమ విఫలమైందో..,సెల్ఫోనే వ్యసనమైం దో… తేల్చుకోలేని వ్యవహారాలు మమేకమై.. ఓ యు వకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. మానసిక క్షోభను తట్టుకోలేక బీటె క్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు
హోం మంత్రి మహమ్మూద్అలీ రవీంద్రభారతి, నవంబర్ 30: ప్రతి ఒక్కరు సమాజ సేవకు అంకితం కావాలని, సమాజ సేవతోనే మనిషికి తృప్తి కలుగుతుందని హోం మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన�
eInfochips: ప్రోడక్ట్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన eInfochips హైదరాబాద్లోని తన డిజైన్ సెంటర్ను విస్తరించింది. పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ మేరకు
మంత్రి కొప్పుల | చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ | స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్�
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారం, 7.5 కిలోల వెండి, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. ఏకాగ్ర అకాడమీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఫిడే టోర్నీ ప్రారంభమవుతుంది. ఓపెన్ క్యాటగిరీత�