హయత్నగర్ చౌరస్తా నుంచి కుంట్లూరు మార్గంలో మదర్డైరీ వరకు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వ్యాపార నిర్మాణాలను ఈనెల 22న జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్
హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంట్లోని తన �
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
గ్రేటర్లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండు
పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కే�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా అడుగులు వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై చెత్త సేకరణను మరింత ప్రణాళికా బద్ధంగా చేపట్టనున్నారు. చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య ప్రమాణాలు పెంచేందుకు ఇటీవల స్వచ్ఛ
బాలాపూర్ మండలానికి ప్రభుత్వం ఎనిమిది బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు బస్తీ దవాఖానలు, జల్పల్లి మున్సిపాలిటీలో నాలుగు బస్తీ దవాఖానలు, మీర్పేటలో ఒక బస్తీ �
హైదరాబాద్ : ప్రభుత్వం, దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దా�
దరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా...