ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో డయాగ్నోస్టిక్ సేవలు ఎంతో కీలకం. ఇందులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపే ఔత్స�
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానలో అందుబాటులోకి కొండాపూర్, డిసెంబర్ 11: సర్జరీ అంటే నొప్పి ఉంటుంది. మచ్చలు ఏర్పడ తాయి. స్త్రీ జననేంద్రియ శస్త్రచికిత్స కోసం అలాంటి ఇబ్బందులు లేని ‘వీనోట్స్ (vNOTES) టెక్�
హైదరాబాద్: బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కింద బంజారాహిల్స్లో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపి నిందితులు ఇ�
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హా
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ
Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి
Hyderabad | మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొద్ది క�
MLC Kavitha | హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్�
Tollywood Pub | పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ పబ్పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడులు చేశారు. ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోల�
సహచర ఆటగాడు గాయపడటంతో అనుకోకుండా జట్టులో చోటు దక్కించుకున్న ఆ యువ ఆటగాడు.. అదిరిపోయే ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు! వేగానికి కచ్చితత్వాన్ని జోడిస్తూ అతడు సంధించే బంతులు ఎదుర్కో�
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాల్లో జోక్యం చేసుకోబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా జిల్లాకు మళ్లించే�