స్విట్జర్లాండ్కు చెందిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ తెలంగాణలో మరో యూనిట్ను నెలకొల్పబోతున్నది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్తో వేలాది మందికి పైగా ఉపాధి అవకాశాలు
విశ్వ నగరంలో సుందరీకరణకు ప్రభుత్వ పెద్దపీట వేసింది. నగర వ్యాప్తంగా కాలనీలు, బస్తీలు, రహదారుల వెంట బిన్ఫ్రీగా మార్చడంతో పాటు కూడళ్ల అభివృద్ధి, ఫుట్పాత్ల పునర్నిర్మాణం, పచ్చదనం కోసం మొక్కల పెంపకం లాంటి
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా, వివ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. నగర ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారు.. తమ గమ్యస్థానాలను చేరే�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల �
హైదరాబాద్ : పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రాణిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రులకు సూచించారు. సైదాబాద్కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్
Traffic restrictions | ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల �
హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇండ్లకు డిమాండ్ పెరిగింది. హౌజింగ్ ధరలు సైతం 11 శాతం వరకు ఎగబాకాయి.
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టీస్ హైదరాబాద్ కార్యాలయం.. ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని ఆ సంస్థ సీఈవో వసంత్ నరసింహన్ ప్రకటించారు. మంగళవారం దావోస్లో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్ర
దేశీయ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్, మొబిలిటీ సొల్యుషన్స్ కంపెనీ మెజెంటా..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లలో కార్యాలయాన్ని ప్రార�
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొద
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సందర్శించన
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.