ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ చార్జీలు పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఒక్కో వాహనంపై సరాసరిగా 3.5శాతం మేర పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ విభాగం (హెచ్జీసీఎల్) అధికారులు నిర్ణయం తీసు
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�
ఓ వైపు మత్తు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. మరోవైపు డ్రగ్స్ బారిన పడుతున్న విద్యార్థులు, యువతను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీల ఏర్పాటుకు సైబరాబాద్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
ముంపు సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి ముంపు సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి సబితారెడ్డి �
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ జామ్ రవి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో రెడ్ రిబ్బన్ ర్యాలీని గురువారం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులకు ఎయిడ్స�
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వరద ముంపు నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఎల్బ�
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం సర్కిల్ సుందరీకరణ పనులను 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం వివిధ శాఖల అ�
హైదరాబాద్ : జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికార�
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల