Crime News | చదువు చెప్పి సమాజంలో గౌరవంగా బతకడం నేర్పించాల్సిన ఉపాధ్యాయుడతను. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసింది. స్థానికంగా ఒక స్క�
Statue of Equality | ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా నేడు యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు విధించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారే యాగశాలకు రావాలి. రాత్రి 8:30 గంటల తర్వాత ప్రధాని పర్యటన
బైక్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించడం సాధారణమే. అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్పై (ఈవీ) కన్యాకుమారి నుంచి లడఖ్ వరకు ప్రయాణించారని, అది కూడా ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నారంటే నమ్మగలమా?. ఈ అ
క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీ�
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐ
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అ�
అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్�
కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.