హైదరాబాద్ : నగరంలో మందుబాబు రెచ్చిపోయారు. పీలక దాకా తాగి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. కళ్ల ఎదుట ఉందో? లేదో? తెలియకుండా మత్తులో మునిగి తేలుతూ కారును డ్రైవింగ్ చేస్తూ బషీర్బాగ్లో ఓ గోడను ఢీక
హైదరాబాద్ : నరగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న స�
హైదరాబాద్ : ఈ నెలాఖరు నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6న వేడుకలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష స
తెలంగాణ ప్రభుత్వ కృషికి కార్యరూపం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రేస్! జకార్తా: అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్లో త్వరలోనే రయ్.. రయ్మంటూ ఫార్ములావన్ కార్లు దూసుకెళ్లనున్నాయి. అలాంటి ప్రతిష్ఠాత
ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్ను చేరుస్తాం.. ఆ దిశగానే అభివృద్ధి పట్టణాల సమ్మిళిత సమీకృత ప్రగతే లక్ష్యం.. 2026 నాటికి సగం జనాభా పట్టణాల్లోనే దేశంలో అత్యంత నివాసయోగ్య నగరం హైదరాబాదే మున్సిపల్ పోస్ట�
హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైస్ తెలిపారు. అనతికాలంలోనే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని, ఇక్కడ ప్రపంచస్థాయి వసతులన�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సెమీ హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. రాజధానితో ద్వితీయ శ్రేణి నగరాలను వేగంగా �
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక�
హైదరాబాద్ : అనతికాలంలోనే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైన్ అన్నారు. హైదరాబాద్లోని ఎ�
ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ను ఒకటిగా ఉంచడమే తమ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్న�
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున�
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బర్త్డే వేడుకలు విషాదంగా ముగిశాయి. బర్త్ డే వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించుకుని.. హైదరాబాద్కు వస్తుండగా, వారు ప్రయ�
బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్�
న్యూఢిల్లీ, జూన్ 2: కో-లివింగ్ సేవల సంస్థ స్టాంజా లివింగ్ తాజాగా నిర్వహించబడే అపార్ట్మెంట్ల వర్టికల్లోకి అడుగుపెట్టింది. 10 మిలియన్ డాలర్ల(రూ.77.5 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్తో సహా మరో ఐదు నగరాల్లో ఈ