హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తి�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలాచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత న�
హైదరాబాద్ : ఓ వ్యక్తి తన భార్య పట్ల క్రూర మృగంలా ప్రవర్తించాడు. సైకోగా మారిన భర్త.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచి పెట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ప
రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడలు అందుబాటులోకి వచ్చాయి. పలు పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు పూర్తయింది. మరికొన్ని వాడలు మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసుకొని స్థలాల కేటాయింపునకు సిద్ధమయ్యాయ�
సేవ్ సాయిల్ పేరుతో జగ్గీవాసుదేవ్ ఉద్యమం 26 దేశాల్లో బైక్పై యాత్ర చేసిన సద్గురు 15న హైదరాబాద్లో సేవ్ సాయిల్ యాత్ర హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మనం తినే ఆహారం 95 శాతం మట్టినుంచే వస్తున్నది. అలాంటి
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డి�
మూడేండ్లుగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విశేష కృషి 200 మందితో ప్రారంభమై నేడు 26 వేల క్రియాశీల సభ్యులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు అవగాహన కార్యక్రమం హైదరాబాద్, జూన్ 4 (నమస�
వీరిలో ఇద్దరు మైనర్లు.. పోలీసుల అదుపులో మరొకరు? ఒకడు పరారీలో.. పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకు ఏ6? సుప్రీం ఆదేశాలకు భిన్నంగా బాధితురాలి వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లైంగికదాడిపై మహిళా కమి�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. అందులో తమవంతు భాగంగా హైదరాబాదీ రెస్టారెంట్లు వండివార్చడం నుంచి వడ్డించేవరకూ రకరకాల అంచెల్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ పా�
పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ�