హైదరాబాద్ : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైం�
హైదరాబాద్ : హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి చెందిన పోలీస
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వరద కాల్వ వ
హైదరాబాద్ : సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం అమీర్ పేట డివిజన్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ
హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బా
హైదరాబాద్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ట్�
హైదాబాద్ : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జీనోమ్ వ్యాలీలో కేటీఆర్ జాంప్ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
హైదరాబాద్ : కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శాతవాహననగర్లో గోడకూలడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నీటి ట్యాంక్ గోడ కూలి శిథిలాలు మీదప�
గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్వర్క్ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ఇటీవల
మనిషి బతికున్నప్పుడు ఎలా జీవించినా, చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఆఖరి మజిలీ సాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో శ్మశాన వాటికల పరిస్థితి దారుణంగా ఉండేది. మనిషి చనిపోయాక చితిపెట్టేందుకు