ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు,
ట్రాఫిక్ సమస్య నివారణ, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించ�
రాళ్లు రప్పలతో నిండిపోయిన పరిసరాలు.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం.. రాత్రియిందంటే తాగుబోతుల తిష్ట..రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని గ్రీన్బెల్ట్ పార్క్ దుస్థితి ఇది. ఇలాంటి పార్క్ను పచ
గతంలో ఎన్నడూ లేని విధంగా బేగంపేట్ డివిజన్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బేగంపేట్ డివిజన్లో మం త్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్ల�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేదిక ఏర్పాటు పట్ల పలువురు హర్ష�
ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ మండలంలో 6.30 లక్షల మొక్కల పెంపకం 50 రకాల పండ్లు, పూల మొక్కలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్ట�
ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్నగర్ ఆర్టీసీ బస్టా�
క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సహకారం అందిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాచవాని సింగారంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కార్లు దగ్ధం అయ్యాయి. జింఖానా క్లబ్లో పార్కింగ్ చేసిన కార్లలో నాలుగు కార్లకు మంటలు అంటుకున�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్లో సినీ నటుడు మోహన్బాబును కలిశారు. మంత్రి మోహన్ బాబు ఇంటికి వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీ మ
హైదరాబాద్ : హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, త�
సికింద్రాబాద్ పరిధిలోని తుకారం గేట్ జోగి నగర్కు చెందిన అనీషా తన గోడును మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా వినిపించింది. తాను ప్రేమ వివాహం చేసుకున్నాను. తన భర్త కొవిడ్తో మరణించాడు. తనకు ఐ�