హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవ�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటి సాక్షి విసిరిన చాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు ఆశిష్ గాంధీ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు రోజుకు పెట్రోల్, డీజిల్పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచేస్తున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. హైదర
ప్రపంచస్థాయి జీవశాస్త్ర, ఔషధ రంగ కంపెనీలకు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
హైదరాబాద్ నగరం హైపర్ టెన్షన్కు కేంద్రంగా మారుతున్నది. నగరవాసులు నిత్యం ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతూ బీపీలు తెచ్చుకొంటున్నట్టు వైద్యశాఖ సర్వేల్లో తేలింది. రాష్ట్రంలో నాన్ క
ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థా�
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అన
గాంధీ దవాఖానను పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని, అందుకు సంబంధించి సమూల ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్రెడ్డ�
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�
టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అ
హైదరాబాద్ : హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ డ్రైవర్ వృత్తిరీత్యా.. 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతని తలకు, శరీ�
సమంత (Samantha) తన మకాంను ముంబై (Mumbai) కి మార్చేస్తుందా..? అంటే అలాంటిదేమి లేదని..హైదరాబాద్ (Hyderabad) ఎప్పటికీ తన ఇళ్లని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోన�