హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు �
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిం సోమేశ్ కుమార్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిత కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఇటీవలే సోమేశ్ కుమార్ త
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధి�
హైదరాబాద్ : మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతున్న పబ్, హుక్కా సెంటర్లపై సీసీఎస్ పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లో సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించి, ఓ హుక�
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమ�
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురు�
రాష్ట్రంలో ఐటీ రంగంతో పోటీగా తయారీరంగం దూసుకుపోతున్నది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసి పదిరోజులు కాకముందే మూడు తయారీరంగ పరిశ్రమలు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కేటీఆర్
మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, మానసిక ఆరోగ్యమే..మహాభాగ్యమన్నారు దోమలగూడ ఏవీ కళాశాల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన జన్మదినం సందర్భంగా గురువారం సెట్విన్, ధ్రువ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �